కంబదూరు మండలంలో ఓ మోస్తరు వర్షం

84చూసినవారు
కంబదూరు మండలం కొత్త ఐపార్సపల్లిలో గురువారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షం పడి నేల తడి అవడంతో రైతులు పొలం దుక్కి చేసే పనులు ప్రారంభించారు. గడిచిన కొన్ని రోజుల నుంచి గ్రామ ప్రజలు ఎండ, వేడిమికి ఉక్కపోతతో అల్లాడిపోయారు. కాగా వర్షం పడడంతో కాస్త ఉపశమనం పొందారు. రైతాంగం అంతా వేరుశనగ వేయడానికి విత్తనాలు సిద్ధం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్