ఆ రైలు ప్రమాదానికి కారణమిదే!

66చూసినవారు
ఆ రైలు ప్రమాదానికి కారణమిదే!
పంజాబ్ లోని సర్హింద్ జంక్షన్, సాధూగఢ్ రైల్వేస్టేషన్ల మధ్య జూన్ 2న జరిగిన గూడ్స్ రైలు ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. లోకో పైలెట్ తోపాటు అసిస్టెంట్ కూడా నిద్రపోయారని, ఈ క్రమంలోనే రెడ్ సిగ్నల్ పడినా బ్రేకులు వేయకపోయినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. అందువల్లే ఈ ఘటన జరిగిందని.. ఈ విషయాన్ని పైలెట్లు కూడా అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్