మహనీయుల విగ్రహాల తరలింపు.. కాంగ్రెస్ మండిపాటు

63చూసినవారు
మహనీయుల విగ్రహాల తరలింపు.. కాంగ్రెస్ మండిపాటు
పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్న మహనీయుల విగ్రహాలను వేరే చోటుకు తరలించడం వివాదాస్పదమయ్యింది. వాటిలో మహాత్మాగాంధీ, అంబేడ్కర్ వంటి విగ్రహాలు ఉండటంతో దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అయితే, త్వరలో లోక్ సభ సమావేశం కానున్న నేపథ్యంలో అక్కడ చేపట్టిన సుందరీకరణ పనుల్లో భాగంగా వాటిని పాత పార్లమెంట్ సమీపంలోని పార్కుకు తరలించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్