ఇవాళ NDA ఎంపీల సమావేశం

76చూసినవారు
ఇవాళ NDA ఎంపీల సమావేశం
నూతనంగా ఎన్నికైన ఎంపీలతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఇవాళ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎంపీలు హాజరుకానున్నారు. ఇప్పటికే ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. కాగా ఎన్డీయే పార్టీలు ఇప్పటికే ప్రధాని మోదీని తమ నేతగా ఎన్నుకున్నాయి.

సంబంధిత పోస్ట్