కళ్యాణదుర్గంలో టీడీపీ - వైసీపీ నేతల మధ్య ఘర్షణ

15650చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గురువారం పట్టణంలోని ఎర్రనేల వీధిలో టీడీపీ, వైసీపీ నేతలు ఇరువురూ ప్రచార కార్యక్రమంలో ఎదురుపడగా ఘర్షణ చోటు చేసుకుంది. ప్రచార వాహనాలకు దారి వదలడం విషయంలో గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. గొడవలో ఇరు వర్గాల వారికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు.

సంబంధిత పోస్ట్