దుబాయ్‌లో వరదలు.. నీట మునిగిన ఎయిర్‌పోర్టు

6481చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్​ ఎయిర్​పోర్టు నీట మునిగింది. ఎయిర్​పోర్టు వద్ద 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రన్​వే ప్రాంతమంతా మోకాలి లోతు వరదలు వ్యాపించాయి. దీంతో 500కు పైగా విమానాలను దారి మళ్లించారు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి దుబాయ్​కి వెళ్లాల్సిన 15, దుబాయ్ నుంచి రావాల్సిన 13 విమానాలను ఎయిర్​పోర్టు వర్గాలు క్యాన్సిల్ చేశాయి. అత్యవసరమైతే తప్ప ఎయిర్​పోర్టుకు రావొద్దని ప్రయాణికులను హెచ్చరించాయి

సంబంధిత పోస్ట్