కళ్యాణదుర్గం: ఉద్యోగాల పేరుతో మోసం చేశారని ఫిర్యాదు

63చూసినవారు
కళ్యాణదుర్గం: ఉద్యోగాల పేరుతో మోసం చేశారని ఫిర్యాదు
కళ్యాణదుర్గం పట్టణంలోని మోడల్ పాఠశాలలో ఒప్పంద ఉద్యోగులుగా అవకాశం ఇస్తామని మోసం చేశారని బాధితులు శుక్రవారం ఎమ్మెల్యే అమిలినేనికి ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ. 4లక్షలు వసూలు చేశారన్నారు. మదనపల్లి మమత, శ్రీకాకుళం అనిత, విజయవాడకు చెందిన అవినాశ్ రెడ్డి, ఈశ్వరరెడ్డి ఈ మోసం చేసి ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారని, తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేకి విన్నవించారు. న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్