కళ్యాణదుర్గం: ఆర్డీవోను కలిసిన విజిలెన్స్ కమిటీ సభ్యులు

54చూసినవారు
కళ్యాణదుర్గం: ఆర్డీవోను కలిసిన విజిలెన్స్ కమిటీ సభ్యులు
కళ్యాణదుర్గం ఇన్ ఛార్జి డివిజనల్ అధికారిగా వినూత్న బాధ్యతలు స్వీకరించడంతో మంగళవారం డివిజన్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రామాంజనేయులు, ఉపేంద్ర, హరీష్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం డివిజన్ లో ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డీవో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్