దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి: ఉమా మహేశ్వర నాయుడు

2608చూసినవారు
కళ్యాణదుర్గంలోని తన స్వగృహం వద్ద గురువారం వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎంపీ తలారి రంగయ్య విలేఖరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ బుధవారం రాత్రి ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారన్నారు. ఆ సందర్భంలో టీడీపీ శ్రేణులు తన ఇల్లు, కార్లపై రాళ్ల దాడి చేయడం జరిగిందన్నారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్