ఎమ్మెల్సీ కౌంటింగ్.. ఆధిక్యంలో మల్లన్న

78చూసినవారు
ఎమ్మెల్సీ కౌంటింగ్.. ఆధిక్యంలో మల్లన్న
వరంగల్- నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ మూడో రౌండ్ ముగిసింది. మొత్తం 2,64,216 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇందులో మొదటి ప్రాధాన్యత క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న1,06,234, బీఆర్ఎస్ అభ్యర్ధి ఏనుగుల రాకేష్ రెడ్డికి 87,356 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం మల్లన్న 18,878 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్