శంఖారావం సభను విజయవంతం చేయండి

2955చూసినవారు
మడకశిర పట్టణ పరిధిలోని చీపులేటి వద్ద తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో గురువారం శంఖారావం సభను నిర్వహించడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే ఈరన్న బుధవారం తెలిపారు. ఈ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ హాజరు అవుతున్నారు. నియోజకవర్గంలోని తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఇందులో భాగంగా శంఖారావం సభఏర్పాట్లను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్