పోలీస్ స్టేషన్ ఎదుట ట్రాన్స్ జెండర్స్ ఆందోళ

2243చూసినవారు
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయం చేయాలంటూ పెద్ద సంఖ్యలో హిజ్రాలు ఆందోళన చేపట్టారు. మడకశిర ప్రాంతంలో ఉన్న ట్రాన్స్ జెండర్స్ పై కర్ణాటకలోని పావగడకు చెందిన హిజ్రాలు దాడికి పాల్పడ్డారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలికి న్యాయం జరగాలని జిల్లాలోని పలు ప్రాంతాల కు చెందిన హిజ్రాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్