నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బైరెడ్డి శబరి విజయం కోసం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ల టీడీపీ అభ్యర్థుల విజయం కోసం ప్రతేకంగా తయారు చేయించిన ఏడు ప్రచార వాహనాలు సిద్ధం చేసినట్లు టిడిపి నాయకులు తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ నియోజకవర్గాలకు బైరెడ్డి శబరితోపాటు నియోజకవర్గం అభ్యర్థుల విజయానికి ప్రచారం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.