ఏపీలో పోటీకి సిద్ధమైన మరో పార్టీ

101487చూసినవారు
ఏపీలో పోటీకి సిద్ధమైన మరో పార్టీ
ఏపీలో మరో రాజకీయ పార్టీ పోటీకి సిద్ధమైంది. పేదరికం లేని సమాజ నిర్మాణమే ‘జై మహా భారత్’ జాతీయ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు భగవాన్ శ్రీ అనంతవిష్ణు అన్నారు. మంగళగిరిలోని ఆంజనేయ కాలనీలో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మేనిఫెస్టోతో పాటు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. ప్రజలకు నిస్వార్థమైన సేవ చేయాలనుకునే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చామని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్