ఎన్డీఏకి ఓట్లు అడిగే హక్కు లేదు
పెద్దవడుగూరు మండలంలో రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు నాగార్జునరెడ్డి పర్య టించారు. ఆయన మాట్లాడుతూ కూటమి రాయలసీమ ప్రాంతంలో ఓట్ల కోసం సమావేశాలు పెడుతున్నారన్నారు. రాయలసీమ ప్రాంతానికి అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటకలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి తుంగభద్ర జలాశయానికి నీరు రాకుండా చేసి రాయలసీమను ఎడారిగా మార్చారన్నారు. ఎన్డీఏకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.