పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

566చూసినవారు
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు
శ్రీసత్య సాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ కు కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ నరసింహప్ప మాట్లాడుతూ రొద్దంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహంను పాక్షికంగా ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రకాష్ రెడ్డి, నరహరి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.