మహిళ సాధికారతే ధ్యేయంగా పని చేస్తున్న జగనన్న: మంత్రి

2623చూసినవారు
మహిళ సాధికారతే ధ్యేయంగా పని చేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకుందాం అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, పెనుకొండ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెనుకొండ పట్టణంలోని 4 వ వార్డులో పర్యటిస్తున్న సందర్భంగా స్ధానిక మహిళలతో కలసి కేక్ కట్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్