గురుకుల పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోండి

556చూసినవారు
గురుకుల పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోండి
సత్యసాయి జిల్లా కొత్తచెరువు ఏపీ గురుకుల విద్యాలయాలలో చేరడానికి ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆదివారం డీఈఓ మీనాక్షి తెలిపారు. 2024 -25 విద్యా సంవత్సరంలో 5, 6, 7, 8 తరగతులలో చేరడానికి ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అన్ని తరగతులు ప్రవేశానికి ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్