బుక్కపట్నంలో పొంచి ఉన్న ప్రమాదం

2946చూసినవారు
మండల కేంద్రమైన బుక్కపట్నం గ్రామంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట విద్యుత్ స్తంభం ప్రమాదం ముంగిట నిలిచింది. కొద్దిరోజుల క్రితం విద్యుత్ స్తంభాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో స్తంభం దెబ్బతిన్నది విద్యుత్ స్తంభం దెబ్బతిని కోలడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సంబంధిత విద్యుత్ అధికారులు స్తంభం పరిస్థితి పై దృష్టి సారించకపోవడం గమనార్హం. శనివారం గ్రామ ప్రజలు మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్