సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా తెలుగుదేశం పార్టీ నేతలు నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. పుట్టపర్తి లోని ఆర్డీవో కార్యాలయానికి పుట్టపర్తి టిడిపి అభ్యర్థి పల్లె సింధూరతో పాటు, మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి, పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి తదితరులు కేంద్రానికి చేరుకున్నారు.