అనుచిత వ్యాఖ్యలు చేశాడని టీడీపీ కార్యకర్తపై కేసు

76చూసినవారు
అనుచిత వ్యాఖ్యలు చేశాడని టీడీపీ కార్యకర్తపై కేసు
కనగానపల్లి మండలం కోనాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వీరేష్ పై మంగళవారం కేసు నమోదు చేసినట్టు ఎస్సై మల్లికార్జున్ రెడ్డి పేర్కొన్నారు. రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పై సామాజిక మాధ్యమాలలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని స్థానిక వైసీపీ నాయకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్