నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

1076చూసినవారు
రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని శిక్షణ డీఎస్పీ హేమంత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం యాడికిలో పలు వీధుల్లో బీఎస్ ఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించారు. ప్రజలకు ఎన్నికల నిబంధనలు వివరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి అందరూ సహకరించాలని కోరారు. సీఐలు నాగార్జునరెడ్డి, రోషన్, పెద్దపప్పూరు ఎస్సై శరత్ చంద్ర పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్