శిధిల వ్యవస్థలో ఉన్న భవనంపై చర్యలు తీసుకోవాలి

55చూసినవారు
తాడిపత్రి పట్టణంలోని సీవిరామన్ జూనియర్, డిగ్రీ కళాశాలకు సంబంధించిన తరగతులు నిర్వహిస్తున్నారని, ఆ భవనం ఐదేళ్ల కిందటే శిథిలావస్థకు చేరిందని, భవనం కూలితే కళాశాలలోని విద్యార్థులకు, అటు స్థానికులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. స్థానికుల అభ్యర్థన మేరకు అజెండాలో 4వ అంశంగా చేర్చినట్లు కౌన్సిలర్లు తెలిపారు. కళాశాల యాజమాన్యం విద్యార్థులను సురక్షిత ప్రదేశానికి తరలించి భవనాన్ని కూల్చివేసి నిబంధనల మేరకు కొత్త భవనం నిర్మించుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్