సెమీస్ పోరు.. భారత్, ఇంగ్లాండ్ జట్లు ఇవే!

52చూసినవారు
సెమీస్ పోరు.. భారత్, ఇంగ్లాండ్ జట్లు ఇవే!
టీ20 ప్రపంచకప్ లో నేడు జరిగే సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ తో భారత్ తలపడనుంది. గయానా వేదికగా రాత్రి 8గం మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారత్ జట్టు: రోహిత్ శర్మ (c), కోహ్లీ, పంత్ (WK), సూర్యకుమార్, దూబే, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
ఇంగ్లాండ్ జట్టు: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (c&wk), బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, ఆర్చర్, రీస్ టోప్లీ, ఆదిల్ రషీద్

సంబంధిత పోస్ట్