తహసీల్దారు కార్యాలయంలో డీలర్ల సమావేశం

65చూసినవారు
తహసీల్దారు కార్యాలయంలో డీలర్ల సమావేశం
యాడికి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం రేషన్ షాపు డీలర్లు, ఎండియు ఆపరేటర్ల సమావేశం సంబంధిత రెవెన్యూ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దార్ బాలమ్మ మాట్లాడుతూ రేషన్ పంపిణీ సక్రమంగా నిర్వహించాలని డీలర్లకు సూచించారు. తూకాల్లో మోసాలు జరిగితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారులు సూచించిన తేదీల్లోనే డీడీలు చెల్లించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్