మాదిగల ఆత్మగౌరవ కవాతు జయప్రదం చేయండి

65చూసినవారు
మాదిగల ఆత్మగౌరవ కవాతు జయప్రదం చేయండి
జూలై 7న వరంగల్లో నిర్వహించనున్న మాదిగల ఆత్మగౌరవ కవాతును విజయ వంతం చేయాలని ఎమ్మార్పీఎస్ కో ఇన్చార్జ్ ఎంపీ పుల్లయ్య బుధవారం ఓ ప్రకటనలో కోరారు. ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం సం దర్భంగా, కవాతు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని మాదిగ ఉపకులాలకు చెందిన వారందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్