తాడిపత్రి లో 29న స్వరార్చన

74చూసినవారు
తాడిపత్రి లో 29న స్వరార్చన
గాన గంధర్వ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం 78వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈనెల 29న సాయంత్రం 6 గంటలకు పల్లవించవా నా గొంతులో అనే పేరుతో స్వరార్చన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్పీ బాలు మ్యూజిక్ అకాడమీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్నేహ భారతి సంగీత శిక్షణాలయ నిర్వాహకులు మహేష్ స్వామి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్