రైతుల పెట్టుబడి కోసం రూ.. 20 వేలు ఆర్థిక సహాయం చేయాలి

84చూసినవారు
రైతుల పెట్టుబడి కోసం రూ.. 20 వేలు ఆర్థిక సహాయం చేయాలి
ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి సాయం 20, 000 రూపాయలను రైతుల ఖాతాలలోకి వెంటనే జమ చేయాలని సిపిఎం ఉరవకొండ మండల కన్వీనర్ మధుసూదన్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శులు ఇంద్రావతి ఓబులేసు, సోనియా సీన డిమాండ్ చేశారు. సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల వేదికలో డిప్యూటీ తాసిల్దార్ మునింద్ర వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు విజయ్, హనుమంతు, వన్నూరు స్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్