సొంత గ్రామంలో పింఛన్ పంపిణీ చేయడం సంతోషంగా ఉంది

68చూసినవారు
సొంత గ్రామంలో పింఛన్ పంపిణీ చేయడం సంతోషంగా ఉంది
ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామంలో మంత్రి పయ్యావుల కేశవ్ పింఛన్ పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. సొంత గ్రామంలో పింఛన్ పంపిణీ చేయడం పట్ల సంతోషంగా ఉందని మంత్రిపై పయ్యావుల కేశవ్ అన్నారు.

సంబంధిత పోస్ట్