బీజేపీ పాలనలో మైనార్టీలపై అన్యాయం పెరిగిపోయింది: రాహుల్ గాంధీ

54చూసినవారు
బీజేపీ పాలనలో మైనార్టీలపై అన్యాయం పెరిగిపోయింది: రాహుల్ గాంధీ
మైనార్టీలపై జరుగుతున్న అన్యాయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఖండించారు. గత 10 ఏళ్లలో మైనార్టీలపై అన్యాయం వేగంగా పెరిగిపోయిందన్నారు. బీజేపీ ముస్లింలపై హింస, దౌర్జన్యాలకు పాల్పడిందన్నారు. సిక్కులు, క్రైస్తవులపై ద్వేషాన్ని వ్యాప్తి చేసిందని ఆరోపించారు. మైనారిటీలు ప్రతి రంగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని రాహుల్ పేర్కొన్నారు. దేశంలోని మైనారిటీల రక్షణలో భారతదేశం పూర్తి శక్తితో నిలుస్తుందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్