టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ నామినేషన్

4245చూసినవారు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బుధవారం అట్టహాసంగా తమ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు వేలాది మంది కార్యకర్తల కోలాహలం మధ్య అభివాదం చేస్తూ తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. సరిగ్గా 11: 19 నిమిషాలకు రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ జండా ఎగరడం ఖాయమన్నారు.

సంబంధిత పోస్ట్