సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

66చూసినవారు
సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
ఉరవకొండ పట్టణంలోని 2వ సచివాలయం వద్ద సోమవారం ఉదయం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పండుగలా పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించేందుకు మొత్తం సిద్ధం చేసినట్లు ఆ వార్డు కన్వీనర్ జమీల్ బాషా తెలిపారు. చంద్రబాబు నాయుడు పింఛన్ పెంపు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.

సంబంధిత పోస్ట్