ఉరవకొండ: గ్యాంగ్ రేప్ బాధాకరం: మంత్రి పయ్యావుల కేశవ్

83చూసినవారు
ఉరవకొండ: గ్యాంగ్ రేప్ బాధాకరం: మంత్రి పయ్యావుల కేశవ్
బళ్లారి నుంచి ఉపాధి కోసం వచ్చి చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లిలో అత్తా కోడలిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉరవకొండ ఎమ్మెల్యే, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం స్పందించారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు. పొట్టకూటి కోసం వచ్చిన అత్తా కోడలిపై గ్యాంగ్ రేప్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇది అత్యంత బాధాకరమని చెప్పారు.

సంబంధిత పోస్ట్