బద్వేలు: జ్యోతులతో అమ్మవారు రూపం

66చూసినవారు
బద్వేల్ పట్టణ పరిధిలోని అమ్మవారి శాలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలలో భాగంగా శనివారం అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దుర్గా మాత అమ్మవారిని మహిళలు భక్తి, శ్రద్ధలతో జ్యోతులతో రూపం గావించారు. దీపాలతో ఏర్పాటుచేసిన అమ్మవారి రూపం వైవిధ్యంగా భక్తులను ఆకర్షిస్తుంది. దీపాలతో ఏర్పాటు చేసిన మహిళలను నిర్వాహకులు అభినందించారు.

సంబంధిత పోస్ట్