కొడవలూరులో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం
కొడవలూరు మండలంలోని, తాటాకులుదీన్నే గ్రామంలో శనివారం ఉదయం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.