పోలింగ్‌ నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు

57చూసినవారు
పోలింగ్‌ నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నిల పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేసింది. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈనెల 13న పోలింగ్‌ నిర్వహించనుంది. ఈ ఎన్నికల్లో 4.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

సంబంధిత పోస్ట్