AP: ఏపీ ఎన్నిక
లకు సంబంధించి మే 13న పోలింగ్ జరగనుంద
ి. మే 13న మే 13న ఎన్న
ికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి మే 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్ కల్పిస్తున్నట్లు సీఈవో ముకేశ్
కుమార్ మకుమార్ మీనా వెల్లడించారు. ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధిక
ారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి ఈ స
ెలవు వర్
తిస్తుందని తెలిపారు. విధులకు హాజరైన రిజర్వ్, డ్రాఫ్ట్ చేయబడిన సిబ్బందికి ఈ సెలవు వర్తించదని పేర్కొన్నారు.