మదనపల్లెలో కర్ణాటక మద్యం ధ్వంసం

56చూసినవారు
కర్ణాటక నుంచి అక్రమంగా మదనపల్లెకి తరలిస్తుండగా పట్టుకున్న రూ. 8. 52, 720లక్షల మద్యాన్ని శుక్రవారం ధ్వంసం చేసినట్లు మదనపల్లె ఎస్ఈబి సీఐ రమేష్ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆదేశాలతో రాయచోటి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ శ్రీనివాస్ పర్యవేక్షణలో, 79కేసుల్లో పట్టుబడ్డ 1849లీటర్ల కర్ణాటక మద్యాన్ని ట్రాక్టర్లతో చిప్పిలివద్ద తొక్కించి ధ్వంసంచేసినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్