రామసముద్రం: ఆఫీస్ నిర్మాణానికి రూ. 27లక్షలు మంజూరు

69చూసినవారు
రామసముద్రం: ఆఫీస్ నిర్మాణానికి రూ. 27లక్షలు మంజూరు
రామసముద్రం మండలం విద్యుత్ సెక్షన్ ఆఫీస్ నిర్మాణానికి రూ. 27లక్షలు మంజూరైనట్లు ట్రాన్స్కో ఏడీ హరికుమార్ తెలిపారు. విద్యుత్ కార్యాలయం కురుస్తుండడంతో నూతన భవనం త్వరలోనే టెండర్లు పిలిచి నిర్మాణం చేపడతామన్నారు. అలాగే కొత్తగా వ్యవసాయ సర్వీస్ కు దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు సీనియార్టీ ప్రకారం త్వరలోనే ట్రాన్స్ ఫార్మర్లు, స్తంభాలు అందజేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్