సీపీఎం నేతల వైఖరితో ఇసుక దొరకని పరిస్థితి

73చూసినవారు
సీపీఎం నాయకుల వైఖరి కారణంగా ఇసుక దొరకని పరిస్థితుల్లో భవన నిర్మాణదారులు, కార్మికులు, ట్రాక్టరు యజమానులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆరోపించారు. గురువారం మదనపల్లె పట్టణంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందుబాటులోకి తెచ్చినా, వాటిని సద్వినియోగం చేసుకోకుండా మదనపల్లె సీపీఎం నాయకులు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you