శిథిలావస్థలో కొత్త బసవాపురం పాఠశాల

83చూసినవారు
శిథిలావస్థలో కొత్త బసవాపురం పాఠశాల
బ్రహ్మంగారిమఠం మండలంలోని తెలుగు గంగ ప్రాజెక్టు సమీపంలో ఉన్న కొత్త బాసవాపురం పాఠశాల శిథిలావస్థకు చేరే పరిస్థితులలో ఉంది. ఈ గ్రామంలో ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుకునే విద్యార్ధిని, విద్యార్థులు 26 మంది ఉండగా, అక్కడ ఇద్దరు ఉపాద్యాయులు విద్యా బోదన చేస్తున్నారు. భారీ వర్షానికి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ సగం కూలిపోవడం, చిన్న పాటి వర్షం వచ్చినా కూడా పాఠశాల భవనాలు నీరుకారి శిథిలావస్థకు చేరింది.

సంబంధిత పోస్ట్