వాల్మీకిపురంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

64చూసినవారు
స్థానిక పి. వి. సి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా సూర్యనమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం విద్యార్థులు, ఉపాధ్యాయులు చేయటం జరిగింది. ఈ సందర్బంగా పాఠశాల హెచ్. ఎం. సావిత్రి మాట్లాడుతూ "యోగా వల్ల శారీరక ఆరోగ్యమే కాక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని, ప్రతి రోజూ యోగా సాధన విద్యార్థులు చేయటం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్