గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ నైపుణ్య దినోత్సవం

78చూసినవారు
గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ నైపుణ్య దినోత్సవం
యువత లోని ప్రతిభను గుర్తించి అవసరమైన శిక్షణ అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఏపీ ఎండిసి సిపిఓ సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం రైల్వే కోడూరు లోని గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ పార్థసారథి ఆధ్వర్యంలో ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఏపీ ఎండిసీ ఫౌండేషన్ ద్వారా టైలరింగ్ లో శిక్షణ పొందిన వారికి ఉచితంగా కుట్టు మెషీన్లు అందజేసామన్నారు.

సంబంధిత పోస్ట్