గ్రీవెన్స్ సెల్ కు విశేష స్పందన

50చూసినవారు
గ్రీవెన్స్ సెల్ కు విశేష స్పందన
మండల కేంద్రమైన రామాపురం తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంకు విశేష స్పందన వచ్చింది. తాహసిల్దార్ శ్రీనివాసులు అధ్యక్షుడుగా జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో రైతులు తమ సమస్యను వివరించుకున్నారు. ప్రధానంగా భూములకు సంబంధించిన అర్జీలను రైతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ప్రభాకర్, విద్యుత్ శాఖ ఇన్చార్జి డి ఈ వరప్రసాద్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you