తంబళ్లపల్లె నామినేషన్ కేంద్రం వద్ద కోలాహలం

52చూసినవారు
నామినేషన్ దాఖలుకు చివరి రోజు కావడంతో తంబళ్లపల్లె ఆర్వో కేంద్రం వద్ద గురువారం కోలాహలం నెలకొంది. టీడీపీ కూటమి, వైసీపీ, స్వతంత్ర, జైభారత్, బహుజన సమాజ్ పార్టీ, నేషనల్ పిరమిడ్ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ వేసేందుకు 3 గంటల వరకే అనుమతులు ఉండడంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి సుమారు 10మంది అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు తరలి వచ్చారు. అధికారులు వారిని కేంద్రంలోకి అనుమతించారు.

సంబంధిత పోస్ట్