రెండో దశ పోలింగ్ ప్రారంభం

66చూసినవారు
రెండో దశ పోలింగ్ ప్రారంభం
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 13 రాష్ట్రాలు/యూటీలలో 88 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఓటర్లు సైతం ఇబ్బందిపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది.

సంబంధిత పోస్ట్