సినీ నటి సౌమ్యశెట్టిపై మరో ఫిర్యాదు

63చూసినవారు
సినీ నటి సౌమ్యశెట్టిపై మరో ఫిర్యాదు
సినీ నటి కిల్లంపల్లి సౌమ్య శెట్టిపై విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. తమ కుటుంబాన్ని, తమ కుమార్తె కుటుంబాన్ని వేధిస్తున్న సౌమ్య శెట్టిని, ఆమెకు సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోస్టల్ శాఖ మాజీ ఉద్యోగి జనపాల ప్రసాద్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రసాద్ బాబు కుమార్తె మౌనికతో స్నేహంగా ఉంటూ సౌమ్య శెట్టి 74 తులాల బంగారం కొట్టేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్