వైసీపీకి వరుస షా
కులు తగులుతున్నాయి. తాజాగా మరో
వైసీపీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేశారు. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీని వీడి
కాంగ్రెస్ గూటికి చేరారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు.