వైసీపీకి షాక్.. టీడీపీలో భారీగా చేరికలు

1894చూసినవారు
వైసీపీకి షాక్.. టీడీపీలో భారీగా చేరికలు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. నందివాడ, గుండ్లవల్లేరు మండలాల్లో టీడీపీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. టీడీపీ నేత వెనిగండ్ల రాము సమక్షంలో వైసీపీ వైస్ సర్పంచ్ సహా 100 మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరారు.

సంబంధిత పోస్ట్