సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుల అరెస్ట్?

50చూసినవారు
సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుల అరెస్ట్?
విజయవాడలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ1గా సతీష్‌ను, ఏ2గా దుర్గారావును చేర్చారు. సిమెంట్ రాయి ముక్కతో బస్సుకు 20 అడుగుల దూరంలో వివేకా స్కూల్ పక్కన రోడ్డుపై నుంచి దాడి చేసినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో పోలీసులు సతీష్, దుర్గారావును కోర్టులో హాజరుపర్చనున్నారు.

సంబంధిత పోస్ట్